ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయం అనాలోచితమని మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. విభజన వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. జీఒఎంతో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన అనంతరం వట్టి మీడియాతో మాట్లాడారు. విభజన అంశాన్ని కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే వచ్చే సమస్యలను పరిష్కరించడం కష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఓఎం పెద్దలకు కూడా ఇవే అంశాలను వివరించినట్లు తెలిపారు. విభజన అంశాన్ని కేంద్రం మరొకసారి పునరాలోచించుకోవాలని సీమాంధ్ర మంత్రులు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే అనంతరం అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను జీఓఎం సభ్యులకు వివరించామని, తమ ప్రాంతానికి తగిన న్యాయం జరుగుతుందని వట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.
విభజన అంశాన్నిపునరాలోచించుకోవాలి: వట్టి
Published Tue, Nov 12 2013 7:21 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం ఆ రూలే: ఆర్పీ సింగ్
- 12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
- రోహిత్, విరాట్ భార్యలను చూస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
Advertisement