రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు? | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు?

Published Sun, Jan 29 2017 1:37 PM

పాత పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణం అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.