బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి | Sakshi
Sakshi News home page

బీసీలపై దాడులపై కేఈ మౌనం వీడాలి

Published Mon, Mar 27 2017 7:13 AM

డోన్‌ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి అనుచరులు చేస్తున్న అరాచకాలపై ఆయన మౌనం వీడాలని పీఏసీ చైర్మన్‌ బుగ్గన డిమాండ్‌ చేశారు. ఆదివారం తన స్వగృహంలో బుగ్గన డోన్‌ జెడ్పీటీసీ శ్రీరాములుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement