‘బంగారం'పై ఆంక్షలు దారుణం: భూమన | bhumana karunakar reddy criticise gold restrictions | Sakshi
Sakshi News home page

Dec 3 2016 7:31 AM | Updated on Mar 21 2024 6:13 PM

బంగారంపై ఆంక్షలు విధించడం దారుణమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల ఉసురు కచ్చితంగా తగులుతుందని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement