వంటపాత్రలు కడిగిన సీఎం | Arvind Kejriwal cleaned utensils at a community kitchen in Golden Temple | Sakshi
Sakshi News home page

Jul 18 2016 10:31 AM | Updated on Mar 22 2024 11:05 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు సోమవారం స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో వారు స్వచ్ఛందంగా సామాజిక సేవ చేశారు. కేజ్రీవాల్ వంటశాలలో పాత్రలు కడిగారు. యూత్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా జరిగిన తప్పుకు క్షమాపణ కోరేందుకు ఆయన స్వర్ణ దేవాలయానికి వచ్చారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement