Dec 27 2015 6:37 AM | Updated on Mar 21 2024 8:11 PM
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇన్ఫో అధినేత అనిల్ ధీరూభాయ్ అంబానీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనిల్ మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.