పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి | ambati rambabu comments at narasaraopet meeting | Sakshi
Sakshi News home page

Dec 16 2016 6:51 PM | Updated on Mar 22 2024 11:22 AM

పౌరుషాలకు నెలవైన పల్నాడు గడ్డపై దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం నరసరావుపేటలోని రెడ్డి కాలేజీ గ్రౌండ్స్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని ప్రభావితం చేసిన కుటుంబం నుంచి.. కాసు మహేష్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement