పరకాల ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరల టోకరా | 2 held for performs puja just to cheats parakala mla family members | Sakshi
Sakshi News home page

Jul 17 2017 4:03 PM | Updated on Mar 21 2024 8:49 PM

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని... ఎమ్మెల్యే కుమార్తె శ్యాంరెడ్డి మానస రెడ్డి... కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు కోయదొరలను సంప్రదించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement