గోదావరి ఉగ్రరూపం | - | Sakshi
Sakshi News home page

గోదావరి ఉగ్రరూపం

Oct 1 2025 11:25 AM | Updated on Oct 1 2025 11:25 AM

గోదావరి ఉగ్రరూపం

గోదావరి ఉగ్రరూపం

గోదావరి ఉగ్రరూపం

యలమంచిలి: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కనకాయలంక కాజ్‌ వే పై సుమారు ఆరడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరిలో నీరు మరింత పెరుగుతుండడంతో మరో వారం రోజుల వరకు కాజ్‌వే వరద ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద పెరిగితే మిగిలిన లంక గ్రామాలు కూడా వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అధికారులందరూ విధులు నిర్వహణకు సిద్ధంగా ఉంచామని తహసీల్దార్‌ గ్రంథి నాగ వెంకట పవన్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సిబ్బంది అప్రమతంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement