పనుల వేగవంతానికి చర్యలు.. | - | Sakshi
Sakshi News home page

పనుల వేగవంతానికి చర్యలు..

Aug 31 2026 1:38 AM | Updated on Aug 31 2026 1:38 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్‌ ల్యాబ్‌ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్‌రావు,

జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement