చేపల సంరక్షణపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

చేపల సంరక్షణపై అవగాహన

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

అమరచింత (ఆత్మకూర్‌): చేపపిల్లల పెంపకందారులు సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ఫిషరీస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ పాలేరు ఖమ్మం జిల్లా శాస్త్రవేత్తలు షిగా నాగరాజు, బానోత్‌ దివ్య సూచించారు. బుధవారం ఆత్మకూర్‌ మండలం ఆరేపల్లిలో ఏటి ఆనంద్‌ చేపల ఫారంను వారు సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేపల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల లక్షణాలు, నివారణ పద్ధతులు, నీటి నాణ్యత నిర్వహణ, బయో సెక్యూరిటీ చర్యల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement