కామారెడ్డి: హైవేపై చిరుత.. హడలిపోయిన ప్రయాణికులు | Leopard Movement In Kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డి: హైవేపై చిరుత.. హడలిపోయిన ప్రయాణికులు

Dec 3 2024 9:14 PM | Updated on Dec 3 2024 9:37 PM

Leopard Movement In Kamareddy

కామారెడ్డి : చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్‌ అటవీ ప్రాంతంలో నేషనల్‌ హైవేపై చిరుత సంచరించింది.

పులి సంచారంతో ఆందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ప్రత్యక్ష సాక్షి నుంచి వివరాలు సేకరించారు. పాదముద్రలు పరిశీలించారు. అనంతరం, పులి సంచారంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement