న్యూస్రీల్
ప్రాణం తీసిన అతివేగంఅతివేగం ప్రాణం తీసింది. వరిసాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. –IIలో
● సజావుగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
● తొలిరోజు
● పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరై..
మెళియాపుట్టి: తండ్రి తనని శాశ్వతంగా విడిచిపెట్టి రెండురోజులే అయింది. విషాదం నుంచి ఆ కుటుంబం కోలుకోలేదు. ఆ దుఖంలోనే విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చైన్నెలో వలస కూలీగా పనిచేస్తూ.. ఈ నెల 14న కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఈయన కుమార్తె భూమిక పదో తరగతి చదువుతోంది. తండ్రి పోయిన దుఖంలోనే పరీక్ష రాయడానికి సిద్ధమైంది. గ్రామస్తులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, భూమికకు ధైర్యం చెప్పారు. శోకాన్ని దిగమింగి మొదటి పరీక్షకు చాపర హైస్కూల్కు హాజరైంది.
పరీక్షా కేంద్రాలు


