ఎదురుదాడికి దిగడమే నైజం | - | Sakshi
Sakshi News home page

ఎదురుదాడికి దిగడమే నైజం

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

తప్పులను సరిదిద్దుకోకుండా.. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడమే టీడీపీ నైజంగా మారిందని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు మోసానికి గురై అవస్థలు పడుతుంటే, సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం.. గద్దెనెక్కాక మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అరకొరగా ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారాక సీబీఐతో విచారణను జరిపిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement