ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు రూరల్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌, డీఆర్వో విజయ్‌కుమార్‌ ఉద్యోగుల గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో అందిన ప్రతి వినతిని పరిశీలించి, పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement