జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు

Sep 18 2025 7:43 AM | Updated on Sep 18 2025 7:43 AM

జర్నల

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు

ప్రశ్నించే గొంతు నొక్కుతున్నారు

పాలకులు చేసే తప్పులను జర్నలిస్టులు ఎత్తి చూపుతారు. వాస్తవాలను తమ కలం ద్వారా వెలుగులోకి తెస్తున్న వారిపై, పత్రికలపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిజానికి సంకెళ్లు వేసినట్టే. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై వార్తలు రాశారనే కక్షతో సాక్షి ఎడిటర్‌తోపాటు ఆ పత్రిక జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గం. ఇకనైనా కేసులు ఎత్తివేయాలి. – కొండా ప్రసాద్‌, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సీపీఎం కార్యదర్శి

ఏ ప్రభుత్వం తప్పు చేసినా వార్తల ద్వారా జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. తప్పులు, మోసాలను ఎత్తి చూపినందుకు కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై కక్ష పెంచుకుంది. ఆ పత్రిక ఎడిటర్‌, జర్నలిస్టుల గొంతు నొక్కుతోంది. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మెప్పుపొందాలి. ప్రజా గొంతుకలైన పత్రికలను బెదిరించడం మంచిది కాదు.

– కృష్ణమూర్తి, సోషల్‌ వర్కర్‌, బుజబుజనెల్లూరు

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు 1
1/2

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు 2
2/2

జర్నలిజానికి సంకెళ్లు సిగ్గుచేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement