మౌలిక వసతులు కల్పిస్తా | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు కల్పిస్తా

Dec 27 2025 9:50 AM | Updated on Dec 27 2025 9:50 AM

మౌలిక వసతులు కల్పిస్తా

మౌలిక వసతులు కల్పిస్తా

మౌలిక వసతులు కల్పిస్తా

జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని కాజీపల్లి, జీఎంఆర్‌ కాలనీలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు శుక్రవారం పర్యటించారు. కాలుష్య ప్రాంతమైన కాజీపల్లి జీఎంఆర్‌ కాలనీలలో మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని ఎంపీని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలుష్యానికి గురైన కాల్వలు చెరువులను పరిశీలించిన ఎంపీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవ సరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్‌ చైర్మన్‌ రమాకాంత్‌, మండల బీజేపీ అధ్యక్షుడు జగన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ రఘునందన్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement