బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి

Published Wed, Nov 29 2023 4:36 AM | Last Updated on Wed, Nov 29 2023 4:36 AM

కుండను తయారు చేస్తున్న భూపాల్‌రెడ్డి   - Sakshi

కుండను తయారు చేస్తున్న భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌: రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ఖేడ్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి కోరారు. పంచగామ, మున్సిపాలిటీ పరిధిలోని మన్సుర్‌పూర్‌, మంగల్‌పేట్‌ కుమ్మరివాడలో ప్రచారం నిర్వహించారు. అనంతరం శివాజీచౌక్‌ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనా నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, కౌన్సిలర్లు స్వప్న అభిషేక్‌ షెట్కార్‌ పాల్గొన్నారు.

ఖేడ్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement