గణేశునికి లక్ష్మీశోభ | - | Sakshi
Sakshi News home page

గణేశునికి లక్ష్మీశోభ

Sep 27 2023 1:36 AM | Updated on Sep 27 2023 1:36 AM

కరెన్సీ నోట్లతో అలంకరణలో వినాయకుడు  - Sakshi

కరెన్సీ నోట్లతో అలంకరణలో వినాయకుడు

రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్ల అలంకరణలో వినాయకుడు

ఒంగోలు మెట్రో: ఒంగోలు గద్దలగుంటపాలెం రాజా పానగల్‌ రోడ్డులో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వినాయకుడికి రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో గణనాథుని ప్రత్యేకంగా అలంకరించారు. ఒంగోలు నగర మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరు బుజ్జి, చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్‌ ఈదుపల్లి గురునాథరావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్‌ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకా దేవి, ఓం శ్రీ హరి నారాయణ భక్త బృంద సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement