TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్‌  | Clp Meeting Chaired By Cm Revanth | Sakshi
Sakshi News home page

TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్‌ 

Aug 18 2024 7:54 PM | Updated on Aug 18 2024 8:13 PM

Clp Meeting Chaired By Cm Revanth

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్‌ సింఘ్వీని సీఎం రేవంత్‌ పరిచయం చేశారు.

కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్‌ సింఘ్వీ నామినేషన్‌ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement