శ్రీవారికి ప్రత్యేక పూజలు సత్తెనపల్లి: స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 51వ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ప్రత్యేక పూజలు సత్తెనపల్లి: స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 51వ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

శ్రీవారికి ప్రత్యేక పూజలు సత్తెనపల్లి: స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులోని అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 51వ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7400, గరిష్ట ధర రూ.10,200, మోడల్‌ ధర రూ.9000 వరకు పలికింది. పులిచింతల సమాచారం గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో కొనుగోలు చేసే చోట అరకిలోతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలను అదుపు చేయాల్సిన సర్కారు గుడ్లప్పగించి చూస్తోందని మండి పడుతున్నారు. పాలకుల తీరుతో కట్టడి చేయాల్సిన అధికారులూ చోద్యం చూస్తున్నారు. కొందరు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు.

పల్నాడు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.5448 టీఎంసీలు.

7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement