ఆర్టికల్‌ 19(1)(ఏ)ను అతిక్రమించడమే.. | - | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..

Sep 13 2025 2:36 AM | Updated on Sep 13 2025 2:36 AM

ఆర్టికల్‌ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..

ఆర్టికల్‌ 19(1)(ఏ)ను అతిక్రమించడమే..

ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమే. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తన భావాల్ని వెల్లడించే హ క్కు ఉంటుంది. వాటిని ప్రచురించే హక్కు మీడియాకు ఉంటుంది. భావ ప్రకటనను పా ర్లమెంటరీ భాషలో వెల్లడించాలి. ప్రభుత్వ పనుల్లో లో టుపాట్లను పత్రికలు ఎత్తిచూపుతాయి. అంతమాత్రాన వారిపై చర్యలకు పూనుకోవడం ఆర్టికల్‌ 19(1)(ఏ)ను అతిక్రమించడమే అవుతోంది.

– ఆల్గోట్‌ రవీందర్‌, సీనియర్‌ అడ్వొకేట్‌,

పౌరహక్కుల నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement