రూ.లక్ష ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

రూ.లక్ష ప్రోత్సాహకం

Jul 15 2026 12:05 AM | Updated on Jul 15 2026 12:05 AM

ఖానాపూర్‌: పదో తరగతిలో 575 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని శ్రీవల్లికి శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ రూ.లక్ష నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీవల్లి సంస్థకు కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు అశ్విని, సాగర్‌, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంది. కార్యక్రమంలో ఖానాపూర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ పి.వినోద్‌ కుమార్‌, డీవోలు లోకిని రాము, కేసరి రాజేందర్‌, అనూష, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అధికారి కళ్యాణ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement