సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు | - | Sakshi
Sakshi News home page

సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు

సాంఘికశాస్త్ర ప్రతిభా పోటీలు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాస్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాటవ పోటీలు జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ప్రశ్నాపత్రాన్ని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్‌ పరమేశ్వర్‌ ఆవిష్కరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రైజ్‌మనీ అందజేశారు. విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పాత కార్యవర్గాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. కొత్తగా జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడిగా మధుసూదన్‌, ఉపాధ్యక్షుడిగా గంగాధర్‌ను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌, భూషణ్‌, గౌరవ అధ్యక్షుడు నారాయణరెడ్డి, పోతన్న, ఆంజనేయులు, అనిత, విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement