అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు

Oct 19 2025 6:33 AM | Updated on Oct 19 2025 6:33 AM

అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు

అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు మంజూరు

కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.2.50కోట్లు మంజూరైనట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ వాణి తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ కౌంటర్‌ తయారీ బిల్డింగ్‌, నాలుగు గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం, నూతన పరిపాలనా కార్యాలయ భవనం, అదనంగా భక్తుల సౌకర్యార్థం 50గదుల నిర్మాణానికి తాజాగా ప్రతిపాదనలు పంపామన్నారు. అన్నదానం కోసం జీప్లస్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి ఇప్పటికే రూ.2.30కోట్ల నిధులు మంజూరు కాగా రివైజింగ్‌ కోసం పంపినట్లు వెల్లడించారు. మంజూరైన అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement