
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, చాలా తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.బాలీవుడ్లోనే మెరిసింది.

బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని వివాహమాడిన తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

తాజాగా ఢిఫరెంట్ స్టైల్లో చీర జ్యువెల్లరీతో ఫొటోలకు ఫోజులిచ్చింది.

దీపావళి వేళ అచ్చం దేవకన్యలా మెరిసిపోతూ , కుర్రకారు గుండెల్లో ‘పటాకా’లా పేలింది.

తాజాగా చీరలో ఉన్న అందమైన ఫొటోలు షేర్ చేసింది.




