
పాలిటెక్నిక్ ప్రవేశాలకు వేళాయె!
ప్రత్యేక కేటగిరికి
విజయవాడలో కౌన్సెలింగ్
ప్రత్యేక కేటగిరిలో భాగంగా ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్ పీడబ్లూ ్యడీ, క్యాప్, స్కౌట్ వంటి వారికి ఈ నెల 25 నుంచి 28వ వరకూ విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. పాలిసెట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, షెడ్యూల్ ప్రకారం ధ్రువీ కరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ర్యాంకు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. – శ్రీనివాసప్రసాద్, ప్రిన్సిపాల్
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల

పాలిటెక్నిక్ ప్రవేశాలకు వేళాయె!