సరళతరం చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

సరళతరం చేయాలి..

May 31 2026 12:54 AM | Updated on May 31 2026 12:54 AM

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ విద్యా సంవత్సరం జీఓనంబర్‌ 29 అమలు చేయడంతో మిక్స్‌డ్‌ అక్యుపెన్సీ కళాశాలల విషయంలో ఐదేళ్ల వెసులుబాటు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సింగిల్‌ అక్యుపెన్సీ కాలేజీలతో పాటు మిగిలిన కళాశాలలకు జీఓను సవరించి అనుమతులు ఇవ్వాలి. కఠినంగా ఉన్న నిబంధనలు సరళీకృతం చేయాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలకు అనుమతి ఇవ్వాలి.

– దేవేందర్‌రెడ్డి, ప్రైవేట్‌ కళాశాలల ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, నారాయణపేట

Advertisement
 
Advertisement
Advertisement