గుట్టలను తవ్వేస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

గుట్టలను తవ్వేస్తున్నారు..

Nov 17 2025 9:53 AM | Updated on Nov 17 2025 9:53 AM

గుట్టలను తవ్వేస్తున్నారు..

గుట్టలను తవ్వేస్తున్నారు..

పాలమూరు ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్‌ సమీపంలో బావాయిపల్లి, దేవల్‌ తిర్మలాపూర్‌ గ్రామాల మధ్యనున్న గుట్టలను తవ్వి కొందరు వ్యక్తులు మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నారు. వట్టెం రిజర్వాయర్‌ సమీపంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెంట్లవెల్లి ఊరచెరువు సమీపంలో ఓ గుట్టలో ఎక్కువ భాగం తవ్వేశారు. మైనింగ్‌ అధికారుల అనుమతులు లేకుండానే జిల్లాలో ఇష్టానుసారంగా చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో గుట్టలను తవ్వేస్తున్నారు.

పాలమూరు, ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌజ్‌ల

సమీపంలో చదును చేస్తున్న తువ్వగట్టు ప్రాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement