టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ..
కేరళ వచ్చి సంజూ శాంసన్ ఆతిథ్యం స్వీకరిస్తే ఎలా ఉంటుంది?
అదే ఐడియాతో కొన్ని ఏఐ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గానే శాంసన్ని..
చెన్నై జట్టు సొంతం చేసుకుంది.
Nov 28 2025 9:28 PM | Updated on Nov 28 2025 9:28 PM
టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ..
కేరళ వచ్చి సంజూ శాంసన్ ఆతిథ్యం స్వీకరిస్తే ఎలా ఉంటుంది?
అదే ఐడియాతో కొన్ని ఏఐ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్గానే శాంసన్ని..
చెన్నై జట్టు సొంతం చేసుకుంది.