బాండు పేపర్ రాసి.. హామీ ఇచ్చి
గిన్నెలు ఇప్పిస్తా.. ఓటేయండి
జర.. ఆగరాదే
దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. మ్యానిఫెస్టోకు సంబంధించిన బాండ్పేపర్ను గురువారం లక్ష్మీపల్లిలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రశాంత్రెడ్డి చేతులమీదుగా గ్రామస్తుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శివాజీ విగ్రహ ఏర్పాటు, గ్రంథాలయం, హెల్త్క్యాంప్లు, గ్రామంలో మౌలిక వసతులు కలిపి 20 వరకు ఉన్నాయి. ఇచ్చిన హామీలలో 70 శాతం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తానని.. లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొంటూ ఓట్లు అభ్యర్థించారు.
బాండు పేపర్ రాసి.. హామీ ఇచ్చి
బాండు పేపర్ రాసి.. హామీ ఇచ్చి
బాండు పేపర్ రాసి.. హామీ ఇచ్చి


