తల్లిదండ్రులకు పాదపూజ | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు పాదపూజ

Oct 19 2025 7:21 AM | Updated on Oct 19 2025 7:21 AM

తల్లిదండ్రులకు పాదపూజ

తల్లిదండ్రులకు పాదపూజ

అడ్డాకుల: మండలంలోని కందూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్‌ కోఆర్డినేటర్‌ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మా తృపూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు పడే తపణను ఆయన వివరించారు. హెచ్‌ఎం మురళీధర్‌, నిర్వాహకులు అని ల్‌ భగవత్‌, సంభూపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్‌శర్మ, జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, విజయ్‌కుమా ర్‌, జయశ్రీ, శ్రీదేవి, గోపాల్‌, నాగమణి, అనిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement