నయన మనోహరం.. రజిత రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నయన మనోహరం.. రజిత రథోత్సవం

Jan 19 2026 4:35 AM | Updated on Jan 19 2026 4:35 AM

నయన మనోహరం.. రజిత రథోత్సవం

నయన మనోహరం.. రజిత రథోత్సవం

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజిత రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మౌని అమావాస్య కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా మంత్రాలయం వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ కుంకుమ ఆర్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క రథంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. భక్తుల మధ్య రజిత రథోత్సవం కనుల పండువగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement