కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలు | - | Sakshi
Sakshi News home page

కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలు

Mar 22 2026 1:37 AM | Updated on Mar 22 2026 1:37 AM

మణుగూరు టౌన్‌: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని హంపి విరూపాక్ష భారతీ స్వామి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు.. బీటీపీఎస్‌ రైలు మార్గం నిర్మాణంలో ఆలయంలో కొంతభాగం పోతుందని స్వామి వారి కి వివరించగా, ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిన తర్వాత పునఃనిర్మాణానికి పూర్తి గా సహకరిస్తామని స్వామిజీ ప్రకటించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు శ్రీకాంత్‌, దుర్గాప్రసాద్‌, సంతోష్‌, భార్గవ్‌, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement