ఇందిరా కట్టకు కొత్త రూపు | - | Sakshi
Sakshi News home page

ఇందిరా కట్టకు కొత్త రూపు

May 19 2025 2:30 AM | Updated on May 19 2025 2:30 AM

ఇందిరా కట్టకు కొత్త రూపు

ఇందిరా కట్టకు కొత్త రూపు

హొసపేటె: నగరంలోని జిల్లా పునీత్‌ రాజ్‌కుమార్‌ క్రీడామైదానంలో ఇందిరాగాంధీ కట్ట కొత్త రూపు సంతరించుకుంది. 1980లో ఇందిరా ఈ కట్టపైనుంచి నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అప్పటి నుంచి ఈ కట్టను ఇందీరాగాంధీ కట్టగా పిలుస్తారు. ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ సర్కార్‌ రెండేళ్ల సాధన సమావేశం నేపథ్యంలో ఈ కట్టకు మెరుగులు దిద్దారు. నూతన పాలరాయితో ఇందిరా విగ్రహాన్ని తయారు చేయించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement