దాడిశెట్టి రాజాకు జగన్‌ పరామర్శ | - | Sakshi
Sakshi News home page

దాడిశెట్టి రాజాకు జగన్‌ పరామర్శ

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

తుని రూరల్‌: స్వల్ప అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌, పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, ఇసం రామకృష్ణ, చొక్కా హరిబాబు తదితరులు పరామర్శించారు. తన ఆరోగ్యంపై నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, ఆస్పత్రికి ఎవరూ రావద్దని రాజా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement