అదనపు చార్జీ కస్టమర్లపైనే.. | - | Sakshi
Sakshi News home page

అదనపు చార్జీ కస్టమర్లపైనే..

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

అదనపు చార్జీ కస్టమర్లపైనే.. చార్జీలు ఉపసంహరించుకోవాలి వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది

హోల్‌సేల్‌ దుకాణాల నుంచి వేల రూపాయల సరుకులు తెస్తాం. వ్యాపారులపై పన్ను విధిస్తే ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తుంది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే గిరాకీ తగ్గుతుంది. – పులిగిల్ల పాండురంగం,

బచ్చన్నపేట

ప్రభుత్వం యూపీఐకి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు అధిక టర్నోవర్‌ వ్యాపారులపై చార్జీలు విధిస్తే, భవిష్యత్‌లో ఆ భారాన్ని కొనుగోలుదారులపైనే మోపే అవకాశం ఉంది. విధానాన్ని ఉపసంహరించాలి.

– అంచూరి సురేష్‌,

వినియోగదారుడు, జఫర్‌గఢ్‌

ఫోన్‌న్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ లావాదేవీలపై చార్జీలు విధిస్తే వాణిజ్య వ్యాపారాలు దెబ్బతింటాయి. వ్యాపారులు, వినియోగదారులపై భారం పడకుండా కేంద్రం సానుకూలంగా స్పందించాలి.

– దిడ్డి సత్యనారాయణ,

కిరాణా షాపు, స్టేషన్‌ఘన్‌పూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement