అలరించిన గరికపాటి ప్రవచనాలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన గరికపాటి ప్రవచనాలు

Jul 27 2025 6:57 AM | Updated on Jul 27 2025 6:57 AM

అలరించిన గరికపాటి ప్రవచనాలు

అలరించిన గరికపాటి ప్రవచనాలు

అమ్మ సన్నిధిలో సేవకు అవకాశం

నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్‌ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement