కృష్ణమోహన్‌కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కృష్ణమోహన్‌కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Sep 14 2025 3:11 AM | Updated on Sep 14 2025 3:11 AM

కృష్ణమోహన్‌కు  రాష్ట్రస్థాయి బ్రాహ్మణ  ఉత్తమ ఉపాధ్యాయ అ

కృష్ణమోహన్‌కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): స్థానిక నేషనల్‌ సీనియర్‌ బేసిక్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరాహగిరి కృష్ణమోహన్‌ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం రాష్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయుడు 2025గా ఎంపిక ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ వివరాలను శనివారం ఆయన తెలిపారు. తొలిసారిగా ఇస్తున్న బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్ర స్థాయిలో 248 నామినేషన్లు వచ్చాయన్నారు. వాటిలో 53 మందిని ఎంపిక చేసి గుంటూరు బ్రాడీపేట బ్రాహ్మణ సేవాసమితి ఆఫీసులో ఈ నెల 14న అతిథుల చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement