దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై | RPF ASI Molested On Minor Girl At Malkajgiri Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: మైనర్‌పై పలుమార్లు అత్యాచారం చేసిన ఏఎస్సై

Dec 13 2020 2:26 PM | Updated on Dec 13 2020 7:06 PM

RPF ASI Molested On Minor Girl At Malkajgiri Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement