Morris Garages: MG Motor to drive in electric vehicle at 10 to 15 lakh by next fiscal - Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదిలో ఎంజీ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, రేంజ్‌ ఎంతంటే..

Dec 9 2021 11:31 AM | Updated on Dec 9 2021 11:43 AM

MG Motor to drive in electric vehicle at 10 to 15 lakh by next fiscal - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ(Morris Garages) మోటార్‌ ఇండియా రూ.10–15 లక్షల్లో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ క్రాస్‌ఓవర్‌ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా మార్పులు చెందనుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్‌ ఛాబా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఎంజీ జడ్‌ఎస్‌ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.21 లక్షల నుంచి ప్రారంభంగా తెలుస్తోంది.


చదవండి: ఎలక్ట్రిక్‌ వాహనాలకు స్టార్టప్‌ల జోరు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement