ఆటా మహాసభలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆటా మహాసభలకు ఆహ్వానం

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు జిల్లాకు చెందిన ప్రముఖ వైమానిక అత్యవసర వైద్య చికిత్స నిపుణులు, ‘రియాక్ట్‌’ సంస్థ అధినేత డాక్టర్‌ నీల్‌ రోహిత్‌రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం అందింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న ఈ సభల్లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం బయలుదేరి వెళ్లారు.

చెన్నూరుకు చెందిన వైవీయూ తెలుగు ఆచార్యులు తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, ఆచార్య రమాదేవి కుమారుడైన నీల్‌ రోహిత్‌రెడ్డి వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement