మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ రెడ్డి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ రెడ్డి శుభాకాంక్షలు

Mar 21 2026 5:19 AM | Updated on Mar 21 2026 5:19 AM

మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ రెడ్డి శుభాకాంక్షలు

పుంగనూరు: రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ముస్లిం కుటుంబాలన్నీ ఐకమత్యంతో, సుఖసంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఐకమత్యం, దైవచింతనకు రంజాన్‌ పండుగ ప్రతీక అని కొనియాడారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు కోరారు.

రాష్ట్ర మాజీ మంత్రి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాజంపేట ఎంపీ

పీవీ మిధున్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement