మన ప్రజాస్వామిక దేశానికి బలం ఈ మూడే: వైఎస్‌ జగన్‌ | YS Jagan wishes people on the eve of 79th Independence Day | Sakshi
Sakshi News home page

దేశప్రజలకు వైఎస్‌ జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు

Aug 15 2025 10:03 AM | Updated on Aug 15 2025 11:25 AM

YS Jagan wishes people on the eve of 79th Independence Day

ఫైల్‌ ఫొటో

దేశమంతా 79వ స్వాతంత్య్ర దినోత్సవ #IndependenceDay వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు! అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement