బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan YSR District Tour July 9th 2021 | Sakshi
Sakshi News home page

బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

Jul 9 2021 10:53 AM | Updated on Jul 9 2021 11:59 AM

CM YS Jagan YSR District Tour July 9th 2021 - Sakshi

జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి బద్వేలు చేరుకున్నారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి బద్వేలు చేరుకున్నారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. బద్వేలుతో పాటు కడప నియోజకవర్గంలోను సీఎం పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement