ఏషియన్‌ గేమ్స్‌లో పతక విజేతలకు సీఎం జగన్‌ అభినందన | CM YS Jagan Congratulates Medal Winners In Asian Games | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌లో పతక విజేతలకు సీఎం జగన్‌ అభినందన

Oct 6 2023 8:55 PM | Updated on Oct 6 2023 9:19 PM

CM YS Jagan Congratulates Medal Winners In Asian Games - Sakshi

సాక్షి, తాడేపల్లి: చైనాలో జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌, ఏపీకి చెందిన క్రీడాకారులు పతకాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలో పతకాలు సాధించిన విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 

‘ఏసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన విజేతలకు శుభాకాంక్షలు. ఆర్చర్ అటానుదాస్, బొమ్మదేవర ధీరజ్‌తోపాటు, రజత పతకం సాధించిన తుషార్ షెల్కేలకు అభినందనలు. మీ విజయాలతో ఏపీతోపాటు దేశమంతా గర్వపడుతోంది. బొమ్మదేవర ధీరజ్ ఒక మెరిసే నక్షత్రం అంటూ సీఎం జగన్‌ మెచ్చుకున్నారు. మన తెలుగు జెండా రెపరెపలాడుతోందన్నారు.’ ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement