కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు

Sep 26 2025 7:07 AM | Updated on Sep 26 2025 7:07 AM

కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు

కీటక జనిత జ్వరాలపై నిర్లక్ష్యం తగదు

గిరిజన ప్రాంతాల్లో కీటక జనిత మలేరియా, డెంగ్యూపై ప్రభుత్వానికి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు. గిరిజనుల వద్ద దోమతెరలు చిరిగిపోవడంతో వినియోగించేందుకు వీల్లేకుండా ఉన్నాయి. గిరిజనులు మలేరియా,డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం కొత్త దోమతెరల పంపిణీపై దృష్టి పెట్టకపోవడం అన్యాయం. రెండేళ్లుగా మలేరియా తీవ్రత ఎక్కువగా ఉంది. అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయలేదు.

– గండేరు చినసత్యం,

జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement