-
‘ఒయాసిస్’.. పండ్లు, కూరగాయాల్ని శుభ్రం చేసే వాషింగ్ మెషిన్
పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం అందరికీ తెలిసిన సమస్యే! రసాయనాల ప్రభావం ఉందని వాటిని తినడం మానుకోలేం కదా! మరి పరిష్కారం ఏమిటంటే? వీలైనంత వరకు వాటిని శుభ్రంగా కడుక్కోవడమేనని నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు అంతకు మించిన పరిష్కారమే అందుబాటులోకి వచ్చింది. పండ్లు, కూరగాయలకు ఒక వాషింగ్ మెషిన్ ప్రత్యేకంగా రూపొందింది. దక్షిణ కొరియాకు చెందిన సియింఘో స్టూడియోకు చెందిన డిజైనర్లు ‘ఒయాసిస్’ పేరుతో ఈ పండ్లు, కూరగాయల వాషింగ్ మెషిన్ను ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఇది అల్ట్రాసోనిక్ వాషింగ్ మెషిన్. పండ్లు, కూరగాయలను ఇందులో వేసి, ఆన్ చేసుకుంటే, దీనిలో వెలువడే అల్ట్రసోనిక్ తరంగాలు వాటిపైన ఉండే ప్రమాదకర రసాయనాలను నిర్వీర్యం చేస్తాయి. ఇందులో వేసి, శుభ్రం చేసుకున్నాక పండ్లు, కూరగాయలు తినడానికి పూర్తి సురక్షితంగా తయారవుతాయి. దీనిని ఇంకా మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. -
ఫ్రూట్స్ కోల్ట్ స్టోరేజీ సెంటర్లో అగ్ని ప్రమాదం
కోల్సిటీ : గోదావరిఖనిలోని ఓ ఫ్రూట్స్ కోల్డ్ స్టోరేజ్ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గంగానగర్లోని లారీల మెకానిక్ షెడ్ ప్రాంతంలో కొంతకాలంగా తాజ్ ఫ్రూట్స్ కోల్డ్స్టోరేజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అరటిపండ్లు పండిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సెంటర్ నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం లేదని, విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇటీవల కేంద్రానికి విద్యుత్ విభాగం అధికారులు పవర్ కట్ చేశారని స్టోరేజ్ సెంటర్ మేనేజర్ మోహిద్ వెల్లడించాడు. కేంద్రంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎక్కువగా వ్యాపించాయని ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ మహిపాల్ తెలిపారు. సకాలంలో చేరుకోకుంటే భారీ ప్రమాదం జరిగేదని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని కేంద్రం నిర్వాహకులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని యజమాని తాజొద్దీన్ తెలిపారు. వాస్తవ నష్టంపై అంచనా వేస్తున్నామని ఫైర్ అధికారులు వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement