

విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు

తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా.. దాదాపు 750కి పైగా చిత్రాలో నటించి మెప్పించారు

కంకిపాడు 1942, జులై 10న జన్మించారు. సినిమాలలో రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేసిన కోటా

1968లో రుక్మిణితో వివాహం. కోటా కు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.

కొడుకు పేరు కోట ప్రసాద్. 2010 జూన్ 21 లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కోటా కుమారుడు ప్రసాద్

విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయిన కోటా

2015 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. తన సినీ కెరీర్లో మొత్తంగా తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నాడు.

1978 లొ ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం. తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్

ప్రతి ఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు

‘అహనా పెళ్ళంట!’, ‘ప్రతి ఘటన’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం: 786’, ‘శివ’, ‘గణేష్’ ‘బొబ్బిలిరాజా’, ‘యమలీల’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘అతడు’, ‘రేసు గుర్రం’ లాంటి చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టాయి.





