
దక్షిణాది నటి హనీ రోజ్ కొండాపూర్లో సందడి చేశారు. ఇక్కడ సిగ్నేచర్ టవర్స్ లో పిఎస్4 పబ్ , పద్మరాగ రెస్టారెంట్ను ప్రారంభించారు.

తన అభిమాన నటిని చూసేందుకు అభిమానులు రావడంతో కోలాహలంగా కనిపించింది

హాయ్ అంటూ అభిమానులను పలకిరిస్తూ, మరింత ఉత్సాహ పరిచింది హనీ రోజ్

అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటే, హనీ రోజ్ కూడా తన అభిమానులను అనుసరించి జై బాలయ్య.. జై బాలయ్య అంటూ హుషారెక్కించింది.

పిఎస్4 ప్రారంభోత్సవ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై స్టేప్ లు వేశారు















